Friday, April 19, 2024

27న సీఎంల‌తో పీఎం మోడీ భేటీ

దేశంలో మళ్లీ కరోనా పాజిటివ్‌ కేసులు కొంచెం కొంచెం పెరుగుతూ వ‌స్తున్నాయి. ఈనేప‌థ్యంలో క‌రోనా కేసుల‌ను త‌గ్గించేందుకు ముందే నిర్ణ‌యం తీసుకుంటే మంచిద‌నే ఉద్దేశంలో తాజా పరిస్థితి, నియంత్రణ చర్యలపై చర్చించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ నెల 27న అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. ఈ భేటీలో ముఖ్యంగా క‌రోనా కేసులను ఎలా అదుపుచేయాల‌నే దానిపై చ‌ర్చించే అవ‌కాశ‌ముంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement