Thursday, March 28, 2024

రెవిన్యూపై ఫిర్యాదులు.. మెరుపు దాడులు చేయనున్న ఏసీబీ

ఏపీలో ఏసీబీ అధికారులకు రెవెన్యూ సిబ్బందిపై పలు జిల్లాలోని ప్రజలు ఫిర్యాదుల చేశారు. పాస్ పుస్తకాలు, ఫ్యామిలీ నెంబర్, మరణ ధ్రువీకరణ పత్రలకోసం ఎక్కువగా ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అనేక తహశీల్దార్ కార్యాలయాలపై ఏసీబీ అధికారులు మెరుపు దాడులు చేయనున్నారు. 14400 నెంబర్‌కు ఫోన్ చేసి ప్రభుత్వంలోని అవినీతి అధికారుల మీద ఎవరైనా ఫిర్యాదు చెయ్యవచ్చు అని అధికారులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement