చంద్రబాబు డైరెక్షన్ లోనే సబ్ ప్లాన్ పై పవన్ మీటింగ్ పెట్టారని ఏపీ మంత్రి ఆదిమూలపు సురేష్ ఆరోపించారు. ఆయన మాట్లాడుతూ… దళితులుగా పుట్టొద్దని చంద్రబాబు అవమానించారన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు పక్కదారి పడుతున్నాయని దుష్ర్ఫచారం చేస్తున్నారని విమర్శించారు. అనంతరం లోకేష్ పాదయాత్రపై మాట్లాడుతూ నిబంధనలకు లోబడే పాదయాత్ర చేయాలని చెప్పారు. ప్రజలకు ఇబ్బంది కలిగేలా చేస్తే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని మంత్రి స్పష్టం చేశారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement