Thursday, April 25, 2024

Breaking: ప్రధాని మోడీకి పవన్ కల్యాణ్ 5పేజీల లేఖ..

ప్రధాని నరేంద్ర మోడీ జనసేన అధినేత పవన్ కల్యాణ్ 5పేజీల లేఖ రాశారు. వైసీపీ ప్రభుత్వంపై న్యాయ పోరాటానికి పవన్ రూట్ మ్యాప్ కోరారు. ప్రతిపక్షాలపై వైసీపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగుతోందని ప్రభుత్వంపై ఫిర్యాదు చేశారు. విశాఖ భూకుంభకోణాలు, రుషికొండ అంశాలను పవన్ ప్రస్తావించారు. అలాగే మూడు రాజధానుల వివాదం, అమరావతి రైతుల ఇబ్బందులను పవన్ పేర్కొన్నారు. ఏపీలో రోడ్ల పరిస్థితి, జగనన్న ఇళ్ల పరిస్థితిపై పవన్ కల్యాణ్ ప్రధానికి ఫిర్యాదు చేశారు. రాష్ట్ర బీజేపీ నాయకత్వం కలిసి రావడం లేదని పవన్ లేఖలో పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement