జనసేన అధినేత పవన్ కల్యాణ్ రేపు గుంటూరు జిల్లా మంగళగిరికి వెళ్లనున్నారు. రేపు పార్టీ కార్యాలయానికి వెళ్తున్న ఆయన నూతనంగా నిర్మించిన అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్ ను ప్రారంభించనున్నారు. ఈ మేరకు పార్టీ నేతలు కావాల్సిన ఏర్పాట్లను పూర్తి చేస్తున్నారు. అనంతరం నాయకులతో సమావేశం అయ్యే అవకాశమున్నట్లు తెలుస్తోంది.
Advertisement
తాజా వార్తలు
Advertisement