Friday, April 19, 2024

ఇప్పటంలో ఇళ్లు కూల్చివేతకు గురైన వారికి లక్ష రూపాయలు.. ప్రకటించిన పవన్ కల్యాణ్

జనసేన పార్టీ అధినేత ..పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఇప్పటం బాధితులకు ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. ఇప్పటంలో ఇళ్ళు కూల్చివేతకు గురైన వారికి లక్ష రూపాయలు చొప్పున ఆర్ధిక సాయం ప్రకటించారు జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌. ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు పవన్‌ కల్యాణ్‌. ఇప్పటం గ్రామ ప్రజలకు తాను ఎల్లవేళలా అండగా, ఉంటానని కూడా ప్రకటించారు పవన్‌ కళ్యాణ్‌. వైసీపీ ప్రభుత్వం మెడలు వంచైనా… ఏపీ ప్రజలకు న్యాయం చేస్తానని.. నిత్యం ప్రజల కోసం పోరాటం చేస్తానని ప్రకటించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement