Friday, April 26, 2024

ఈ నాలుగేళ్లలో రాప్తాడికి మీరు చేసిందేమిటి – పరిటాల సెల్ఫీ ఛాలెంజ్

రాప్తాడు మండలం రామినేపల్లి సమీపంలో గత ప్రభుత్వ హయాంలో రూ.4.50 కోట్ల నాబార్డ్ నిధులతో 20 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో 4గోడౌన్లను నిర్మించడం జరిగిందని మాజీమంత్రి పరిటాల సునీత వైసీపీ నాయకులకు సెల్ఫీ ఛాలెంజ్ చేశారు. అలాగే స్వయం సహాయక సంఘాల మహిళల కోసం, మహిళా సమాఖ్య భవనాలు నిర్మించడం జరిగింది. నియోజకవర్గంలో మేము చేసిన అభివృద్ధిలో ఇదొక భాగం అన్నారు. మీరు నాలుగేళ్లలో ఏం చేసారని ప్రశ్నించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement