Thursday, April 25, 2024

పల్నాడును వైసీపీ వల్లకాడు చేస్తోంది.. అచ్చెన్నాయుడు

పల్నాడును వైసీపీ వల్లకాడు చేస్తోందని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ… వైసీపీ రక్తదాహానికి ఎంత మంది టీడీపీ నేతలు బలి కావాలని ఆయన ప్రశ్నించారు. బాలికోటిరెడ్డిపై హత్యాయత్నాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కనుసన్నల్లోనే కాల్పులు జరిపారన్నారు. నిందితులను తక్షణమే అరెస్ట చేసి శిక్షించాలని డిమాండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement