Thursday, April 25, 2024

మాది ఇండస్ట్రీస్ ఫ్రెండ్లీ ప్రభుత్వం.. సీఎం జగన్

తమది ఇండస్ట్రీస్ ఫ్ల్రెండ్లీ ప్రభుత్వమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. నంద్యాల జిల్లా కొలిమిగుండ్లలో రామ్ కో సిమెంట్ ఫ్యాక్టరీని సీఎం జగన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… సోలార్ ప్రాజెక్టుల ఏర్పాటుకు రైతులు ముందుకొస్తే.. ఎకరాకు ఏడాదికి రూ.30వేల లీజు ఇస్తామన్నారు. కనీసం 2వేల ఎకరాలు ఒక క్లస్టర్ గా ఉండాలన్నారు. ఈజీ ఆఫ్ డుయింగ్ బిజినెస్ లో ఏపీ దేశంలోనే ముందు వరుసలో నిలిచిందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement