Thursday, April 25, 2024

జ‌గ‌న్ ప్ర‌తిష్ట త‌గ్గించేందుకు ప్ర‌తిప‌క్షం జిమ్మిక్కులు.. సీదిరి అప్ప‌ల‌రాజు

సీఎం జగన్ ప్రతిష్టను తగ్గించేందుకు రకరకాల వేషాలు వేస్తూ.. ప్ర‌తిప‌క్షం జిమ్మిక్కులు చేస్తోంద‌ని ఏపీ మంత్రి సీదిరి అప్ప‌ల‌రాజు ఆరోపించారు. ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. ప్రతిపక్షాల తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. లోకేశ్ లాంటి వ్యక్తులకు నడక చాలా మంచిదని చెప్పారు. నడిచే దానికి ఎవరి అనుమతి అవసరం లేదని తెలిపారు. లోకేశ్ ఆరోగ్యం కోసం చేసే యాత్రకి యువగళం అనే పేరు పెట్టారని విమర్శించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement