Friday, March 29, 2024

AP Corona update: ఏపీలో కొత్తగా 481 కరోనా కేసులు.. ఒక్కరు మృతి!

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. గడచిన 24 గంటల్లో 39,604 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 481 కొత్త కేసులు నమోదు అయ్యాయి. కోవిడ్ వల్ల కృష్ణా జిల్లాలో ఒకరు మృతి చెందారు. అదే సమయంలో 385 మంది బాధితులు కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకున్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 20,65,716కి చేరగా.. 20,46,512 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 4,837 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు మొత్తం 14,367 మంది మృతి చెందారు.

ఇది కూడా చదవండి: Super Star health update: రజనీకాంత్ ఆరోగ్యంపై హెల్త్ బులిటెన్

Advertisement

తాజా వార్తలు

Advertisement