Friday, April 26, 2024

600 మంది రైతులు మాత్రమే పాదయాత్రలో పాల్గొనాలి.. ఏపీ హైకోర్టు

అమరావతి రైతుల పాదయాత్రపై దాఖలైన పిటిషన్ పై ఈరోజు ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. ఇందులో భాగంగా నిబంధనలు సవరించాలన్న పిటిషన్ ను న్యాయస్థానం కొట్టివేసింది. గతంలో ఇచ్చిన ఆదేశాలనే పాటించాలని కోర్టు స్పష్టం చేసింది. 600 మంది మాత్రమే పాదయాత్రలో పాల్గొనాలని తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement