Friday, April 19, 2024

ఆన్ లైన్ లో శ్రీవారి వర్చువల్‌ సేవ టికెట్లు

శ్రీవారి వర్చువల్‌ ఆర్జిత సేవ టికెట్లను శనివారం టీటీడీ విడుదల చేయనుంది. వర్చువల్‌ ఆర్జిత సేవలను  బుక్‌ చేసుకున్న భక్తుల కోసం రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను టీటీడీ ఆన్‌లైన్‌ ద్వారా విడుదల చేయనుంది. ఆగస్టు 17, 18, 19, 20వ తేదీలతోపాటు 30, 31వ తేదీలకు సంబంధించిన దర్శన టికెట్ల కోటాను ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement