Wednesday, April 24, 2024

మరోసారి చలో తిరుపతి నిర్వహిస్తాం : సోము వీర్రాజు

మరోసారి చలో తిరుపతి నిర్వహిస్తామని ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడ సోము వీర్రాజు అన్నారు. దేవాదాయ శాఖను దేవ ఆదాయ శాఖగా మార్చారు అని మండిపడ్డారు. తిరుమలలో పరిశుభ్రత, పవిత్రత కనిపించడం లేదన్నారు. తిరుమలలో పెంచిన గదుల ధరలు తగ్గించాలని సోము వీర్రాజు డిమాండ్‌ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement