Friday, March 29, 2024

ఎస్సై, కానిస్టేబుల్ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్‌.. రాత‌ప‌రీక్ష ఎప్ప‌టి నుంచి అంటే

ఆంధ్రప్రదేశ్ : ఏపీలో ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. 411 ఎస్సై, 6100 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. కానిస్టేబుల్ పోస్టులకు జనవరి 22న, ఎస్సై పోస్టులకు ఫిబ్రవరి 19న ప్రిలిమ్స్ రాత పరీక్ష నిర్వహించనున్నారు. ఎస్సై అభ్యర్థులకు ఫిబ్రవరి 19న ఉదయం ఒక పేపర్, మధ్యాహ్నం రెండో పేపర్ ఉంటుంది. ఖాళీల వివరాలు ఇలా..

ఎస్సై(411): సివిల్ ఎస్సై 315; రిజర్వ్‌డ్ ఎస్సై 96.

కానిస్టేబుల్(6100): సివిల్ 3580; ఏపీఎస్పీ 2520.

Advertisement

తాజా వార్తలు

Advertisement