Thursday, April 25, 2024

Breaking: ఆంధ్రప్రదేశ్​లో బై ఎలక్షన్​కు ఈసీ నోటిఫికేషన్

ఆంధ్రప్రదేశ్​లో మరో బై ఎలక్షన్స్ జరగనుంది. దీనికి సంబంధించి ఎన్నికల కమిషన్​ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇటీవల ఎమ్మెల్సీ కరిమున్నిసా మృతి చెందారు. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా కరిమున్నిసాకు వైఎస్సార్​సీపీ అవకాశం ఇచ్చింది. ఇక ఈ ఉప ఎన్నికకు మార్చి 14న నామినేషన్, మార్చి 15న స్క్రూటీని, 17న విత్ డ్రా కు అవకాశం కల్పించింది ఈసీ. కాగా, మార్చి 24న పోలింగ్ జరగనుంది. మార్చి 24న సాయంత్రం 5 గంటలకు ఫలితాలు వెల్లడికానున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement