Thursday, April 25, 2024

పొగాకు కొనుగోళ్లపై కరోనా పడగ

పశ్చిమగోదావరి జిల్లాలో పొగాకు కేంద్రాల్లో 70 మంది ఉద్యోగులకు కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో జిల్లాలో  నేటి నుంచి పొగాకు కొనుగోళ్లు నిలిపివేశారు. కరోనా ప్రభావంతో వేలం ప్రక్రియ నిలిచిపోయింది. జిల్లాలోని ఐదు వేలం కేంద్రాల పరిధిలో నేటి నుంచి 23 వరకూ పొగాకు వేలం ప్రక్రియ నిలిచి పోనుంది. దేవరపల్లి, కొయ్యలగూడెం, గోపాలపురం, జంగారెడ్డిగూడెం 1,2 మొత్తం ఐదు కేంద్రాల్లో పాగాకు వేలం నిలిచిపోయింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement