Wednesday, April 24, 2024

ఏపీలో క‌ర్ఫ్యూ ఆంక్షలు సడలింపు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోవిడ్ తగ్గుముఖం పట్టింది. అయినప్పటికీ కర్ఫ్యూ నిబంధనలు ఇప్పటికీ అమలు చేస్తున్న ఏపీ ప్రభుత్వం.. తాజాగా వాటిపై ఆంక్షలను సడలించింది. ఇకపై రాష్ట్రంలో రాత్రి 12 నుంచి ఉదయం 5 గంటల వరకు మాత్రమే కర్ఫ్యూ నిబంధనలు అమల్లో వుంటాయని పేర్కొంది.

ఇది కూడా చదవండి: Inida Corona: మళ్లీ పెరిగిన కరోనా.. కొత్తగా ఎన్ని కేసులంటే..

Advertisement

తాజా వార్తలు

Advertisement