Thursday, April 25, 2024

Breaking: పాత, కొత్త కలయికతో కొత్త కేబినెట్ : సజ్జల

పాత, కొత్త కలయికతో కొత్త కేబినెట్ ఉంటుందని ఆంధ్రప్రదశ్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామక్రిష్ణారెడ్డి అన్నారు. సీఎం జగన్ తో భేటీ ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ… రేపు మధ్యాహ్నం వరకు కసరత్తు కొనసాగుతోందన్నారు. బీసీలకు ప్రధాన్యత ఉండేలా నిర్ణయం తీసుకున్నామన్నారు. మహిళలకు సముచిత స్థానం ఉంటుందన్నారు. కేబినెట్ కసరత్తు కొనసాగుతోందని, రేపు మధ్యాహ్నం తర్వాత కొత్త మంత్రుల జాబితా విడుదలవుతుందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement