Thursday, April 18, 2024

Breaking: ఎర్రబల్లి అటవీ ప్రాంతంలో హత్య

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లా కలువాయి మండలం ఎర్రబల్లి అటవీ ప్రాంతంలో హత్య జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు ఓ వ్యక్తి కాళ్లు నరికి, తలపై కొట్టి హత్య చేశారు. ఈ హత్య ఎర్రచందనం స్మగ్లర్లు చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ హత్యకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement