Tuesday, April 23, 2024

నెల్లూరులో.. భారీగా అక్రమ మద్యం బాటిల్స్ ధ్వంసం

నెల్లూరు జిల్లాలో పొదలకూరు రోడ్డులోని టాస్క్ ఫోర్స్ ఆఫీసు గ్రౌండ్ లో కోట్ల రూపాయల అక్రమ మద్యం బాటిల్స్ ధ్వంసమయ్యాయి. మూడు కోట్ల 14 లక్షల రూపాయల విలువైన మద్యంను రోడ్డు రోలర్లతో ధ్వంసమయ్యాయి. జిల్లా వ్యాప్తంగా 2,774 కేసుల్లో సెబ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు చెందిన మద్యం బాటిళ్లు జిల్లా ఎస్పీ విజయరావు సమక్షంలో ధ్వంసం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement