Thursday, March 28, 2024

నెరవేరిన నెల్లూరు జిల్లా ప్రజల చిరకాల స్వప్నం.. సీఎం జగన్

నెల్లూరు జిల్లా ప్రజల చిరకాల స్వప్నం నెరవేరిందని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లాలో సంగం, నెల్లూరు బ్యారేజీలను ప్రారంభించిన సీఎం జగన్ అనంతరం మాట్లాడుతూ…సంగం బ్యారేజీతో మొత్తంగా 3.85లక్షల ఎకరాల స్థిరీకరణ జరుగుతుందన్నారు. రూ.200కోట్లతో సంగం ప్రాజెక్టును పూర్తి చేశామన్నారు. గత టీడీపీ ప్రభుత్వం సంగం బ్యారేజీకి రూ.30కోట్ల 80లక్షలు మాత్రమే ఖర్చు చేసిందన్నారు. నెల్లూరుకు వైఎస్ఆర్ మంచి చేస్తే… దాన్ని తాను కొనసాగించానన్నారు. 26 ప్రాజెక్టులను ప్రాధాన్యతా క్రమంలో తీసుకున్నామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement