Monday, April 15, 2024

Big Breaking: నెల్లూరు జిల్లాలో కాల్పుల కలకలం : యువతిని చంపి తనూ కాల్చుకొని..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లాలో కాల్పుల కలకలం చోటుచేసుకుంది. ఓ యువతిని యువకుడు కాల్చి చంపిన ఘటన చోటుచేసుకుంది. యువతిని కాల్చిన అనంతరం యువకుడు సురేష్ రెడ్డి తనను తాను కాల్చుకున్నాడు. ప్రేమ పెళ్లికి పెద్దలు అంగీకరించలేదని ఉన్మాది సురేష్ రెడ్డి కాల్పులకు పాల్పడ్డాడు. ఈ ఘటన నెల్లూరు జిల్లాలోని పొదలకూరు మండలం తాటిపర్తిలో చోటుచేసుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement