Friday, April 19, 2024

Nellore : కారు, ఆటో ఢీ.. 12మందికి తీవ్రగాయాలు

నెల్లూరు జిల్లాలో కారు, ఆటో ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 12మందికి తీవ్రగాయాలయ్యాయి. జిల్లాలోని కోవూరు పల్లి వద్ద ఎన్ హెచ్ పై ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. గాయపడిన వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. గాయాలపాలైన వారిని ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో ఆటోలో 17మంది మహిళలున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement