Wednesday, April 24, 2024

Nellore: సివిల్ సప్లై కుంభకోణంలో ఏసీబీ సోదాలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లాలో సివిల్ సప్లై కుంభకోణంలో ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా పలుచోట్ల ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ప్రధాన నిందితుడు శివ ఇంట్లో సోదాలు చేసి, కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. నెల్లూరు జిల్లాలో 8ప్రాంతాల్లో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. అలాగే ఒంగోలు, విజయవాడలోనూ ఏసీబీ రైడ్స్ కొనసాగుతున్నాయి. విజయవాడలో నెల్లూరు అధికారి పద్మజ బంధువుల ఇళ్లలో సోదాలు జరుగుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement