Saturday, April 20, 2024

కరెంట్‌ షాక్‌తో వ్యక్తి మృతి

బుచ్చిరెడ్డిపాలెం మార్చి 13 (ప్రభ న్యూస్) : పొలంలో బోరు వేస్తుండగా ప్రమాదవశాత్తు కరెంటు తీగలు త‌గిలి ఇద్దరు గాయపడ్డ సంఘటన నగర పంచాయతీలోని హరివిల్లు లేఔట్ లో సోమవారం చోటుచేసుకుంది. సంగం మండలం తరుణవాయికి చెందిన హరీష్ (22) పొలంలో బోర్ వేస్తుండ‌గా 11 కెవి విద్యుత్ లైన్ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ప్ర‌మాదంలో మ‌రో ఇద్దరు యువకులకు గాయాలయ్యాయి. వెంటనే వారిని ఆసుపత్రికి త‌ర‌లించి చికిత్య అందిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement