Friday, April 19, 2024

కారు, ఆర్టీసీ బ‌స్సు ఢీ.. అక్క‌డిక‌క్క‌డే ఇద్ద‌రు మృతి

కారు, ఆర్టీసీ బ‌స్సు ఢీకొన‌డంతో అక్క‌డిక‌క్క‌డే ఇద్ద‌రు మృతిచెందిన విషాద ఘ‌ట‌న ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని కొడ‌వ‌లూరు మండ‌లం క‌మ్మ‌పాలెంలో ఈ ప్ర‌మాదం జ‌రిగింది. ఈ ప్ర‌మాదానికి సంబంధించిన మ‌రింత స‌మాచారం తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement