Saturday, April 20, 2024

Breaking: సీఎం జగన్ వద్దకు నెల్లూరు పంచాయితీ

నెల్లూరు వైసీపీ నేతల పంచాయితీ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వద్దకు చేరుకుంది. మధ్యాహ్నం సీఎం జగన్ వద్దకు నెల్లూరు నేతలు కాకాని గోవర్ధన్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్ లు వెళ్లనున్నారు. సీఎం జగన్ ఈ ఇద్దరు నేతల పంచాయితీని తేల్చనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement