Wednesday, April 24, 2024

విద్యను బిజినెస్ చేసుకుంటున్న నారాయణ : అంబటి రాంబాబు

నారాయణ విద్యను బిజినెస్ చేసుకుంటున్నారని ఏపీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. నారాయణ అరెస్ట్ పై ఆయన స్పందిస్తూ… పేపర్ లీకులు చేసి డబ్బులు సంపాదించుకుంటున్నారన్నారు. పేపర్ లీకేజీల వల్లే మీకు నెంబర్ వన్ వస్తోందన్నారు. టెన్త్, ఇంటర్ పేపర్ లీకేజీల వల్లే నారాయణ విద్యాసంస్థలకు నెంబర్ వన్ వస్తోందన్నారు. ఈ స్కాంలో నారాయణ ఉన్నారని ప్రాథమిక ఆధారాలున్నాయన్నారు. టీడీపీ మద్దతుదారులే లీకేజీలు చేసి ఆ నిందను ప్రభుత్వంపై వేయాలని చూస్తున్నారన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement