Thursday, April 25, 2024

దారుణ హత్య..వ్యక్తిని చంపి బావిలో ప‌డేసిన దుండ‌గులు

దారుణ హ‌త్య జ‌రిగింది.. ఆంజ‌నేయులు అనే వ్య‌క్తిని గుర్తు తెలియని వ్యక్తులు చంపి బావిలో పడేసి కాల్చారు. ఈ దారుణం వైఎస్ఆర్ జిల్లా..కమలాపురం నియోజకవర్గం.. వల్లూరు మండలంలో చోటు చేసుకుంది. మృతునికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు డాగ్ స్క్వాడ్ తో పరిశీలిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement