Thursday, April 25, 2024

ములుగు రామ‌లింగేశ్వ‌ర స్వామి ఇక‌లేరు.. గుండెపోటుతో హ‌ఠాన్మ‌ర‌ణం

శ్రీ కాళహస్తీశ్వర ఆలయంలో రెండు దశాబ్దాలుగా ఆస్థాన సిద్ధాంతిగా ఉన్న‌ ములుగు రామలింగేశ్వర స్వామి హ‌ఠాన్మ‌ర‌ణం చెందారు. ఆదివారం సాయంత్రం గుండెపోటుతో చ‌నిపోయిన‌ట్టు విశ్వసనీయ సమాచారం. ఆలయ ఈవో పెద్దిరాజు, ప‌లువురు ప్రజా ప్రతినిధులు ఆయ‌న మృతికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. కాగా, ములుగు రామ‌లింగేశ్వ‌ర స్వామి పంచాంగం అంటే అందరికీ ఎంతో నమ్మకం ఉండేది.

Advertisement

తాజా వార్తలు

Advertisement