Saturday, April 20, 2024

శ్రీమ‌న్నారాయ‌ణ‌స్వామి స‌న్నిధిలో మండలి బుద్ధ‌ప్ర‌సాద్

కోడూరు : మండల పరిధిలోని ఉల్లిపాలెం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీమన్నారాయణస్వామి ని దర్శించుకున్నారు మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ కుటుంబ సభ్యులు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా శ్రీమన్నారాయణస్వామి వారిని మాజీ ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్, ఆయన సతీమణి విజయలక్ష్మి, మరియు మండలి వెంకట్రామ్ దంపతులు, శీలం అశ్విన్ కుమార్ దంపతులు స్వామి వారిని దర్శించుకున్నారు. దర్శన అనంతరం అష్టాక్షరీ స్వామీజీ తీర్థ ప్రసాదాలు అందచేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement