Saturday, April 20, 2024

ప్రధాని మోదీని కలిసిన ఎంపీ విజయసాయిరెడ్డి

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : ప్రధానమంత్రి నరేంద్రమోదీని వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయి రెడ్డి కలిశారు. గురువారం ప్రధానిని ఆయన కార్యాలయంలో కలిసి శాలువా కప్పి, పాలరాతి విఘ్వేశ్వరుడి విగ్రహాన్ని బహుమతిగా సమర్పించారు. ఈ సందర్భంగా విజయసాయి ప్రధానమంత్రితో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement