Tuesday, April 16, 2024

గవర్నర్ బిశ్వభూషణ్‌తో ఎంపీ విజయసాయి భేటీ

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : రెండు రోజుల ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్‌తో వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యులు, ఆంధ్రప్రదేశ్ భవన్ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి విజయసాయిరెడ్డి భేటీ అయ్యారు. సోమవారం మధ్యాహ్నం ఆయన గవర్నర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. శాలువా కప్పి, తిరుమల వేంకటేశ్వర స్వామి జ్ఞాపికతో, పుష్పగుచ్చాలతో సత్కరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement