Saturday, April 20, 2024

Crime: మూడు నెలల చిన్నారిని చంపి తల్లి ఆత్మహత్య

అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలంలోని కల్లూరు గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. మూడు నెలల పసికందును గొంతు నులిమి చంపి అనంతరం తల్లి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ కలహాల కారణంగానే ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు చెబుతున్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement