Thursday, March 28, 2024

Breaking: నా రాజీనామా ఆమోదించండి: స్పీకర్ తమ్మినేనికి ఎమ్మెల్యే గంటా లేఖ

తన రాజీనామాను ఆమోదించాలని కోరుతూ టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ రావు ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాంకి లేఖ రాశారు. 2021 ఫిబ్రవరి 12న స్టీల్ ప్లాంట్ ప్రైవేటకీరణపై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ గంటా రాజీనామా చేశారు. తన రాజీనామాను ఆమోదించాలని కోరారు.

కాగా, విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా గెలుపొందిన గంటా శ్రీనివాసరావు.. ఇటీవల కాలంలో టీడీపీ నిర్వహిస్తున్న కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement