Wednesday, April 24, 2024

Breaking: సమతా ఎక్స్ ప్రెస్ ట్రైన్ కు తప్పిన ప్రమాదం

ఏపీలోని విజయనగరం జిల్లా పార్వతీపురం వద్ద సమతా ఎక్స్ ప్రెస్ ట్రైన్ కు ప్రమాదం తప్పింది. సాంకేతిక సమస్యతో ఇంజిన్ నుంచి బోగీలు విడిపోయాయి. అధికారుల అప్రమత్తతతో ఇంజిన్ ను వెనక్కి రప్పించారు. ఈ సమస్య కారణంగా సమతా ఎక్స్ ప్రెస్ రైలు సుమారు గంటసేపు నిలిచిపోయింది. సమతా ఎక్స్ ప్రెస్ రైలు విశాఖ నుంచి నిజాముద్దీన్ వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement