Saturday, March 23, 2024

Breaking: రోజా, జోగి రమేష్ కార్లపై జనసేన కార్యకర్తల దాడి

విశాఖపట్నం ఎయిర్ పోర్ట్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఏపీ మంత్రులు రోజా, జోగి రమేష్, వైసీపీ నేతలు వైవీ సుబ్బారెడ్డి కార్లపై జనసేన కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. ఎయిర్ పోర్టుకు వెళ్తున్న సమయంలో మంత్రుల కార్లపై దాడి చేశారు. జనసేన కార్యకర్తలు కర్రలు, రాళ్లతో దాడి చేశారు. దీంతో మంత్రుల కార్లు ధ్వంసమయ్యాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement