Thursday, March 28, 2024

Breaking: మంటల్లో దగ్ధమైన ఇంటిని పరిశీలించిన మంత్రి విశ్వరూప్

ఏపీ మంత్రి విశ్వరూప్ నిన్న అమలాపురంలో జరిగిన ఘటనలో మంటల్లో దగ్ధమైన తన ఇంటిని పరిశీలించారు. నిన్న మంత్రి విశ్వరూప్ ఇంటిని ఆందోళనకారులు తగులబెట్టారు. తగులబడిన ఇంటిని ఆయన ఈరోజు అక్కడికి వెళ్లి పరిశీలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement