Friday, April 19, 2024

చంద్రబాబుపై మంత్రి సీదిరి అప్పలరాజు ఫైర్

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై ఏపీ మంత్రి సీదిరి అప్పలరాజు ఫైర్ అయ్యారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ… ఏపీపై చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. రాష్ట్రానికి డబ్బులు ఇవ్వొద్దని కేంద్రానికి లేఖ రాస్తున్నారన్నారు. జగన్ ను చంద్రబాబు వ్యక్తిగతంగా దూషిస్తున్నారన్నారు. 14ఏళ్లు సీఎంగా ఉండి చంద్రబాబు చేసిందేమీ లేదన్నారు. జగన్ పేదలకు పథకాలు ఇస్తుంటే అక్కసుతో అడ్డుకుంటున్నారన్నారు. చంద్రబాబు రాష్ట్రానికి పట్టిన దరిద్రమని మంద్రి సీదిరి అప్పలరాజు అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement