Wednesday, April 24, 2024

భోగి మంటలు వేసిన మంత్రి పేర్ని నాని

భోగి పండుగ సందర్భంగా మంత్రి పేర్ని నాని శుక్రవారం తెల్లవారుజామున మచిలీపట్నంలో తన నివాసం ప్రాంగణంలో కుటుంబ సమేతంగా పాల్గొని భోగి మంట ల వేశారు. ఈ సందర్భంగా మంత్రి పేర్నినాని మాట్లాడుతూ…తెలుగు ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ భోగి , సంక్రాంతి పండుగలు మీ జీవితంలో వెలుగులు, ఆనందాన్ని నింపాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement