Friday, April 26, 2024

రాజ్యాంగం ప్రకారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన.. మంత్రి బొత్స

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన రాజ్యాంగం ప్రకారం జరిగిందని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. మీడియాతో ఆయ‌న మాట్లాడుతూ.. రెండు రాష్ట్రాలు కలిసే పరిస్థితి వస్తే స్వాగతిస్తామని మంత్రి బొత్స స్పష్టం చేశారు. విభజన చట్టంలోని అంశాలు అమలు కాలేదని తెలిపారు. దాని వలన ఏపీకి అన్యాయం జరిగిందని పేర్కొన్నారు. ఇంకా విభజన చట్టంలోని హామీలపై వైసీపీ ప్రభుత్వం పోరాటం చేస్తూనే ఉందని వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement