Friday, April 19, 2024

మావోయిస్టుల బంద్‌..ఏవోబీలో ఉద్రిక్త వాతావరణం

ఆంధ్ర ఒడిశా సరిహద్దుల్లో.. ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఏవోబీలో జూన్ 16న కొయ్యూరు మండలం తీగలమెట్ట వద్ద ఎదురుకాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృతిచెందారు. ఈ ఎదురుకాల్పులకు నిరసనగా మావోయిస్టు ఏవోబీ ప్రత్యేక జోనల్ కమిటీ గురువారం బందుకు పిలుపు నిచ్చింది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ప్రైవేట్‌ వాహనాలు, ఆర్టీసీ బస్సులను తనిఖీలు చేస్తున్నారు. ముఖ్యమైన మార్గాల్లో కల్వర్టులు వంతెనల్ని బాంబు నిర్వీర్య బృందాలు క్షుణ్ణంగా పరిశీలించారు.

ఇది కూడా చదవండి:శంషాబాద్‌లో బీహారీ గ్యాంగ్ కలకలం.. బైకులు ధ్వంసం

Advertisement

తాజా వార్తలు

Advertisement