Thursday, March 28, 2024

Breaking: రైలుకింద పడి ప్రేమజంట ఆత్మహత్య

రైలు కింద పడి ప్రేమజంట ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని చేబ్రోలు మండలం శలపాడులో ఈ ఘటన జరిగింది. ఆత్మహత్య చేసుకున్న ప్రేమజంట శలపాడుకు చెందిన త్రివేణి (19), శ్రీకాంత్ (20)గా గుర్తించారు. అయితే ఈ ఘటనకు సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement