Thursday, April 25, 2024

కృష్ణాజిల్లాలో ప్రేమికులు ఆత్మహత్య

కృష్ణా జిల్లా మోపిదేవి మండల పరిధిలోని పెదకళ్లెపల్లి గ్రామ  పంచాయితీ శివారులోని  మామిడి తోట దగ్గర ప్రేమికులు ఆత్మహత్యకు పాల్పడింది. ప్రేమ జంట మోపిదేవి మండలం వెంకటాపురం గ్రామని చెందిన వారీగా గుర్తించారు. యువతీ, యువకులు ఇరువురూ ఒకే సామాజిక వర్గంగా తెలుస్తోంది. యువకుడు గ్రామ వాలంటీరుగా పని చేస్తున్న పెరుబోయిన సాయిగా గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement