Wednesday, April 17, 2024

లోకేష్ పాదయాత్రకు లక్ష్యం లేదు.. సీదిరి అప్పలరాజు

నారా లోకేష్ చేస్తున్న పాదయాత్రకు లక్ష్యం లేదని ఏపీ మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ… లోకేష్ పాదయాత్ర ఎందుకు చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు దుష్ట శక్తులు యత్నిస్తున్నాయన్నారు. అచ్చెన్నాయుడి వ్యాఖ్యలు బాధాకరమన్నారు. రాబోయే రోజుల్లో అచ్చెన్నాయుడిని ప్రజలే మట్టికరిపిస్తారన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement