Wednesday, April 17, 2024

ఏపీలో లాక్ డౌన్..ఎక్కడంటే…?

గుంటూరు జిల్లా,వేమూరు నియోజకవర్గం భట్టిప్రోలు మండలం భట్టిప్రోలు లో కరోనా కేసులు అధికంగా నమోదు అవ్వటంతో అధికారులు లాక్ డౌన్ ప్రకటించారు . ఇప్పటికే 70 కేసులు నమోదు అయ్యాయి. ఈరోజు నుంచి వారం రోజుల పాటు ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకు మాత్రమే నిత్యవసర వస్తువులు లభ్యమవుతాయి. వారం తరువాత పరిస్థితులను బట్టి లాక్ డౌన్ పొడిగించాలో లేదో తెలుపుతామని ఎమ్మార్వో శ్రావణ్ కుమార్ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement