Saturday, April 20, 2024

కర్నూలుకు హైకోర్టును తీసుకొస్తాం.. బుగ్గన

కర్నూలుకు తప్పకుండా హైకోర్టును తీసుకొస్తామని ఏపీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. ఆయన మాట్లాడుతూ… నేషనల్ లా యూనివర్శిటీ భవనం నిర్మిస్తామన్నారు. రూ.400కోట్లతో ప్రభుత్వాస్పత్రిని డెవలప్ మెంట్ చేస్తామన్నారు. రూ.30కోట్లతో డోన్ రైల్వే లైన్ నిర్మాణం చేపడతామన్నారు. హైదరాబాద్ – బెంగళూరు ఇండస్ట్రీయల్ ఎస్టేట్ డెవలప్ మెంట్ కు ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. 65వేల టిడ్కో ఇళ్లను లబ్దిదారులకు అందించామన్నారు. మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఫ్లై ఓవర్ల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు మంత్రి బుగ్గన తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement