Friday, April 19, 2024

కుందూ న‌దిలో ఇద్ద‌రు యువ‌కుల గ‌ల్లంతు…

నంద్యాల : సంత జుటూరు సమీపంలోని పికప్ ఆనకట్ట వద్ద కుందూ నదిలో ఇద్దరు యువకుల గల్లంత‌య్యారు. వీరిలో బండి ఆత్మకూరు మండలం నారాయణాపురం గ్రామానికీ చెందిన శశి కుమార్ (19), నంద్యాల పట్టణానికి చెందిన అమీర్ భాష (29) గల్లంతయ్యారు. అమీర్ భాష ఇన్ఫోసిస్ కంపెనీలోసాప్ట్ వేర్ ఉద్యోగిగా హైదరబాద్ లో పని చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement