Tuesday, April 23, 2024

రెపరెపలాడిన త్రివర్ణ పతాకం..

భూపాలపల్లి (ప్రభ న్యూస్) : జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలు గురువారం ఘనంగా జరుపుకున్నారు. జిల్లా కలెక్టరెట్ లో జిల్లా కలెక్టర్ భావేశ్ మిశ్రా త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి జెండా వందనం చేశారు. అనంతరం జిల్లా ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ వేడుకల్లో జిల్లా అదనపు కలెక్టర్ దివాకర, జేసీ స్వర్ణలత, జిల్లా ఎస్పీ జె. సురేందర్ రెడ్డి, అదనపు ఎస్పీ శ్రీనివాసులు, వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement